
జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ - 18 కోట్ల జన్యు వైవిధ్యాల ఆవిష్కరణ

ఇది దేశ ప్రజల ఆరోగ్యం, రోగ నిర్ధారణకు ఎంతో సహాయపడగలదని, పూర్తి దేశం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని పరిశోధకులు తెలిపారు.
విజ్ఞాన రంగంలో అభివృద్ధి, ఆవిష్కరణలు, పురోగతుల గురించి తెలుసుకోండి. నేడు జరుగుతున్న పరిశోధనల గురించి, శాస్త్రీయ సమాజంలో తాజా సంఘటనల గురించి ప్రజలకు తెలియజేయడం ఈ గూటి లక్ష్యం.
ఇది దేశ ప్రజల ఆరోగ్యం, రోగ నిర్ధారణకు ఎంతో సహాయపడగలదని, పూర్తి దేశం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని పరిశోధకులు తెలిపారు.
CRISPR పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఒక కొత్త పరీక్ష అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (APL) ను ఖచ్చితంగా నిర్ధారించింది.
చంద్రుని లాంటి నేల ఇటుకలలో పగుళ్లను సరిచేయడానికి బ్యాక్టీరియా ఉపయోగించి బయో-సిమెంటును పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం, పండ్లు, కూరగాయలు, మరియు తక్కువ కొవ్వు పాల వల్ల ఆరోగ్యకరమైన వృద్ధాప్యం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
పర్వతాలు ఎదిగే కొద్దీ జీవవైవిధ్యం పెరుగుతుందని కొత్త అధ్యయనం తేల్చింది. భౌగోళిక మరియు జీవ చరిత్రల మధ్య ఒక లోతైన సంబంధం.
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో, ఇటీవల ఒక తెడ్డు పడవ నడిపే వ్యక్తిని ఒక తిమింగలం మింగివేసింది, తరువాత వెంటనే ఉమ్మేసింది.
స్మార్ట్ వాచ్లు సేకరించిన డేటా ఆధారంగా మానసిక కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను అంచనా వేయడానికి ఒక డిజిటల్ బయోమార్కర్ను అభివృద్ధి చేశారు.
డీ ఎన్ ఏ మరియు వృద్ధాప్యం మధ్య సంబంధాన్ని ఒక కొత్త పరిశోధన అధ్యయనం కనుగొంది.
మెదడు ఉష్ణోగ్రతను ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు మెదడు పటాలను ఉపయోగించారు.
మనం మ్యాప్స్ ఉపయోగించి అనుకున్న చోటుకు చేరుకుంటాము. మరి జంతువుల సంగతేంటి? వాటి స్థానం వాటికి ఎలా తెలుస్తుంది? అవి ఎలా నావిగేట్ చేస్తాయి?